Click here to visit our old website

Color Mode Toggle

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది
Image 1 Image 2 Image 3 Image 4
ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది:

ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్లు

ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్లు / ఇతర వాటాదారులు చేపట్టిన ఆర్థిక అక్షరాస్యత చొరవ

దేశంలో ఆర్థిక చేరికను బలోపేతం చేయడం అనేది భారత ప్రభుత్వం మరియు నాలుగు ఆర్థిక రంగ నియంత్రకాలు (అంటే ఆర్.బి.ఐ, సెబి, ఐఆర్ డీఏఐ.మరియు పిఎఫ్‌ఆర్‌డిఎ) రెండింటి యొక్క ముఖ్యమైన అభివృద్ధి అజెండాలలో ఒకటి. ఆర్థిక అక్షరాస్యత వారి ఆర్థిక శ్రేయస్సుకు దారితీసే సమాచారంతో కూడిన ఎంపికలను చేయడానికి వినియోగదారులను శక్తివంతం చేయడం ద్వారా ఆర్థిక చేరికను కొనసాగించడానికి మద్దతు ఇస్తుంది.

ఆర్థిక విద్య కోసం మొదటి జాతీయ వ్యూహం (ఎన్.ఎస్.ఎఫ్.ఇ:) వ్యవధి పూర్తయిన తర్వాత 2013-2018), ఆర్థిక చేరిక మరియు ఆర్థిక అక్షరాస్యతపై టెక్నికల్ గ్రూప్ ద్వారా చేసిన పురోగతి యొక్క సమీక్ష చేపట్టబడింది (టి జి ఎఫ్ ఐ ఎల్ – చైర్: డిప్యూటీ గవర్నర్, ఆర్.బి.ఐ) ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి కింద (ఎఫ్ ఎస్ డి సి -చైర్: గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మంత్రి). వ్యూహం కింద సాధించిన పురోగతి సమీక్ష ఆధారంగా మరియు గత 5 సంవత్సరాలుగా[1] జరిగిన వివిధ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పి ఎం జె డి ఐ), నలుగురు ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్లు మరియు ఇతర సంబంధిత వాటాదారులతో సంప్రదించి నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్.సి.ఎఫ్.ఇ) సవరించిన ఎన్.ఎస్.ఎఫ్.ఇ(2020-2025)ని సిద్ధం చేశారు.

వారి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ గురించి మరింత తెలుసుకోవడం కొరకు దయచేసి ఒక ఆర్గనైజేషన్ ని ఎంచుకోండి.

మా వార్తాలేఖలకు సభ్యత్వాన్ని పొందండి

తాజా వార్తలు & అప్‌డేట్‌లను స్వీకరించడానికి ఈరోజే సైన్ అప్ చేయండి

ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.
Skip to content